కార్యక్రమాలు

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో కేతవరపు ఫౌండేషన్ నిర్వహించిన శ్రీ రామ నవమి సందర్బంగా ప్రముక కవయిత్రి, రచయిత్రి, ప్రభుత్వ పూర్వ ఉపకార్యధర్శి భారత్ భాషా భూషణ్ డా||కేతవరపు రాజ్యశ్రీ గారి ప్రసంగం . తేది: శుక్రవారం 15-04-2016 సా: 6:30 గంటలకు.